అమరావతి : ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ – శ్వేతపత్రం విడుదల..ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు..ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించి, నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిత్ కిషోర్ కు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి కోరారు. బుధవారం మంగళగిరిలో ఏపీఐఐసీ...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 25.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తిన నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు1లక్ష 92వేల 302 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885...
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో 5 ప్రభుత్వ హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కోరారు. బుధవారం...
కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజి పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మెడికల్ కాలేజీ లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు....
కర్ణాటక: తుంగభద్ర: 24.07.2024 సాయంత్రం 4 గంటలకు 10 గేట్లు ఎత్రి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.. తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో ఈరోజు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు 10...