ఆదోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

ఆదోని: కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి కె. … Read more

చనిపోతున్న పులులు ఒకే డివిజన్లో వరుస ఘటనలు

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందింది. మూడు నెలల్లో 3 పులులు మృతి చెందడం పై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుంగభద్ర డ్యామ్ లో తాగుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 10.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 10 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..

జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆర్డీవోకు వినతిపత్రం

కర్నూలు జిల్లా ఆదోని: క్జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం, వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆదోని జర్నలిస్టుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భర్త తాగుడుపై మనస్తాపంతో నిండు గర్భిణి ఆత్మహత్య

మద్యం మహమ్మారి ఓ నిండు గర్భిణి ప్రాణాన్ని బలిగొంది. తాగుడుకు బానిసైన భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో చోటుచేసుకుంది.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీ మైదానం లో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

కరెంటు కోతలకు వ్యతిరేకంగా టార్చ్ లైట్లతో నిరసన

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గత ఐదు రోజులు గా రాత్రిపూట తీస్తున్న కరెంటు కోతలకు వ్యతిరేకంగా పాండవగల్లు గ్రామంలో టార్చ్ లైట్ తో సిపిఎం పార్టీ నిరసన తెలిపారు. రాత్రిపూట కరెంటు కోతలు విధిస్తూ కూటమి ప్రభుత్వం మరియు కరెంట్ అధికారులు ప్రజలను పట్టించుకోవడంలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు జే. రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

మహిళా కార్మికురాలిపై పెట్రోల్‌ దాడి చేసిన ఆరుగురు అరెస్ట్

ఆదివారం రోజు మున్సిపల్ మహిళా కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఆరుగురు నిందితులను ఆదోని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు డిఎస్పి వెంకటరమణ తెలిపారు.

ఆదోని మండలం–2ను కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఎం డిమాండ్

కర్నూలు జిల్లాతో పాటు ఆదోని మండలం–2ను ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి

మత సామరస్యానికి ప్రతీక

అనంతపురం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రయాన్ సేవా సమితి ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను పండుగ కానుకగా అందజేశారు.