Latest News

​రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లి అయ్యిందన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని – కుప్పగల్లు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని…

​కుప్పగల్లులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి

కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో దళితులకు స్మశాన వాటిక సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి భూమి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 30.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 30 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి…

లోకేష్ బాబు తాగడానికి నీరు ఇవ్వండి బాబు అంటున్న గ్రామస్తులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం డాణపురం గ్రామం ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖాళి బిందెలతో సచివాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్రం…

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

హోస్పేట: 29.07.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 29 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి…