మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళలు

ఆదోని పట్టణంలో ఒక అమానవీయ ఘటన తీవ్ర కలకలం రేగింది. తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవదహనానికి యత్నించారు.

ఆదోని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

రూ.70 కోట్లతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమగ్ర అభివృద్ధి ◆ త్వరలోనే మరో కొత్త స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కసరత్తు: ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

Gold, Silver Price బంగారు ధర

J Mastan sab Engineering Works

Date 23 09 25
బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ బంగారం
10 గ్రాములు సుమారు రూ. 117400-00
1 గ్రాములు సుమారు రూ. 11740-00

22 క్యారెట్స్ బంగారం ఆభరణాలు

22 క్యారెట్ల బంగారు ఆభరణాలు
10 గ్రాములు సుమారు రూ. 108010-00
1 గ్రాములు సుమారు రూ. 10801-00

వెండి

సిల్వర్ వెండి
10 గ్రాములు సుమారు రూ. 1385-00

రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే..  సాయిప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా అదోనిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సందర్భంగా పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో నిజమైన నాయకులు ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డే.. సాయిప్రసాద్ రెడ్డి

తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వలు

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 01 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..

ఆదోనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఆదోని క్రైం, ఆగస్టు 30: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదోని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు… స్థానిక వీఎస్‌బీ (VSB) ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఆర్. విజయ్ కుమార్ నాయక్ తన సిబ్బందితో కలిసి … Read more