గణేష్ మండపంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Gold, Silver Price బంగారు ధర

Date 16 09 26
బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్స్ బంగారం ఆభరణాలు

24 క్యారెట్ బంగారం
10 గ్రాములు సుమారు రూ. 146700-00
1 గ్రాములు సుమారు రూ. 14670-00

22 క్యారెట్స్ బంగారం ఆభరణాలు

22 క్యారెట్ల బంగారు ఆభరణాలు
10 గ్రాములు సుమారు రూ. 134960-00
1 గ్రాములు సుమారు రూ. 13496-00

వెండి

సిల్వర్ వెండి
10 గ్రాములు సుమారు రూ. 2290-00

ఎక్సైజ్ సీఐ కారు తుఫాన్ వాహనం ఢీ

కర్నూలు జిల్లా గోనెగండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ రమేష్ ప్రయాణిస్తున్న కారు..

డాక్టర్ ఎమ్మెల్యే ఇలాకాలోనే వైద్యం కరువు

వైద్య వృత్తి నుంచి వచ్చిన వ్యక్తే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో కనీసం కుక్కకాటుకు వ్యాక్సిన్ కూడా దొరక్కపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఏపీ రైతు సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది.

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎస్టీలకు కేటాయించాలి.. ఎరుకల రవికుమార్

రాబోయే పురపాలక ఎన్నికల్లో ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్టీ వర్గానికి కేటాయించాలని ఆదోని డివిజన్ ఎస్సీ/ఎస్టీ డీవీఎంసీ సభ్యుడు ఎరుకల రవికుమార్ డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం.. సాయిప్రసాద్ రెడ్డి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

కొండల్లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..

తుంగభద్ర డ్యామ్ లో తగ్గుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 13.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 13 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం