చిరుతపులుల సంచారంతో రైతుల భయాందోళన
కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.
హోస్పేట: 29.08.0226: తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం వివరాలు.
తేదీ 04-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8259/- రూపాయలు కనిష్ట ధర ₹. 6300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7020/- రూపాయలు కనిష్ట ధర ₹. 3551/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5322/- రూపాయలు కనిష్ట ధర ₹ 5322/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట […]
కర్నూలు, ఆగస్టు 28: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ విడత పర్యటన నిర్వహించారు. శుక్రవారం నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని ఆర్డీవో అరుణ దేవి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని […]
కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక చట్టం) సబ్-డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) వర్గాలకు చెందిన ఇద్దరిని నాన్-అఫీషియల్ సభ్యులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హతలు: ◆ అభ్యర్థులు తప్పనిసరిగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని శాశ్వత నివాసి అయి ఉండాలి. ◆ […]
కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం తీర్థ యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి, భార్య శారద తో పాటు కొడుకు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు […]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో రజకుల కులదైవం శ్రీ మడివాల మాచయ్య స్వామి దేవాలయ నిర్మాణానికి బుధవారం (26 ఆగస్టు 2026) ఘనంగా భూమి పూజ నిర్వహించారు. రజక సంఘం ఆహ్వానం మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి. దేవా మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి రజకుల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఆయన […]
హోస్పేట: 26.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. ఆగస్టు 26 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.25 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 95.009 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్ఫ్లో (వరద నీటి […]
కర్నూలు జిల్లా ఆదోని లో ‘ప్రజల కోసం మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి మంగళవారం ఉదయం పట్టణంలోని 15వ వార్డు కార్వన్పేటలో ఇంటింటికీ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు: మౌలిక వసతులు: జలగల వీధిలో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని, బండి మెట్ట రోడ్డులో రాకపోకలకు అడ్డంగా ఉన్న చెత్త బాక్స్తో పాటు ట్రాన్స్ఫార్మర్ను వేరే […]
కర్నూలు జిల్లా ఆదోనిలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారథి వాల్మీకి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.10,70,888 విలువైన చెక్కులను 11 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి […]