తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వలు

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 01 (మంగళవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..

ఆదోనిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఆదోని క్రైం, ఆగస్టు 30: పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఆదోని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు… స్థానిక వీఎస్‌బీ (VSB) ఫంక్షన్ హాల్ పక్కనే ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ ఆర్. విజయ్ కుమార్ నాయక్ తన సిబ్బందితో కలిసి … Read more

చిరుతపులుల సంచారంతో రైతుల భయాందోళన

కర్నూలు జిల్లా ఆదోని,మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతపులుల సంచారం అధికమవడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-08-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 8259/- రూపాయలు కనిష్ట ధర ₹. 6300/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹ 7020/- రూపాయలు కనిష్ట ధర ₹. 3551/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹. 5322/- రూపాయలు కనిష్ట ధర ₹ 5322/- రూపాయలు పలికింది పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట … Read more

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రాధాన్యత: జాయింట్ కలెక్టర్

కర్నూలు, ఆగస్టు 28: ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాల్గవ విడత పర్యటన నిర్వహించారు. శుక్రవారం నందవరం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఆదోని ఆర్డీవో అరుణ దేవి పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని … Read more

ఎస్సీ, ఎస్టీ సబ్-డివిజనల్ విజిలెన్స్ కమిటీ సభ్యత్వానికి దరఖాస్తుల ఆహ్వానం: ఆదోని ఆర్డీవో ప్రకటన

కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక చట్టం) సబ్-డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) వర్గాలకు చెందిన ఇద్దరిని నాన్-అఫీషియల్ సభ్యులుగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ​అర్హతలు: ◆ ​అభ్యర్థులు తప్పనిసరిగా ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని శాశ్వత నివాసి అయి ఉండాలి. ◆ […]

కైలాస మానససరోవర యాత్రికులకు ఆదోని ఎమ్మెల్యే భరోసా

​కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. 15 రోజుల క్రితం తీర్థ  యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి,  భార్య శారద తో  పాటు కొడుకు రఘునాథ శాస్త్రి,  కోడలు హన్సిక. నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు […]