ఆదోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా
ఆదోని: కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి కె. … Read more