ఎక్సైజ్ సీఐ కారు తుఫాన్ వాహనం ఢీ

కర్నూలు జిల్లా గోనెగండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ రమేష్ ప్రయాణిస్తున్న కారు..

డాక్టర్ ఎమ్మెల్యే ఇలాకాలోనే వైద్యం కరువు

వైద్య వృత్తి నుంచి వచ్చిన వ్యక్తే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో కనీసం కుక్కకాటుకు వ్యాక్సిన్ కూడా దొరక్కపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఏపీ రైతు సంఘం తీవ్రస్థాయిలో మండిపడింది.

ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎస్టీలకు కేటాయించాలి.. ఎరుకల రవికుమార్

రాబోయే పురపాలక ఎన్నికల్లో ఆదోని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్టీ వర్గానికి కేటాయించాలని ఆదోని డివిజన్ ఎస్సీ/ఎస్టీ డీవీఎంసీ సభ్యుడు ఎరుకల రవికుమార్ డిమాండ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యం.. సాయిప్రసాద్ రెడ్డి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

కొండల్లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా

నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..

తుంగభద్ర డ్యామ్ లో తగ్గుతున్న నీటి నిల్వలు

హోస్పేట: 13.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 13 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం

ఆదోని పరిసరాల్లో స్వల్ప భూకంపం: రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి సుమారు 7:45 నుంచి 7:50 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

ఆదోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.