కొండల్లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా
నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..
నాటుసారా తయారీ కేంద్రంపై మెరుపు దాడి ◆ 350 లీటర్ల బెల్లం ఊట, తయారీ సామాగ్రి ధ్వంసం ◆ 75 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు..
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
హోస్పేట: 13.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 13 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో గురువారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రాత్రి సుమారు 7:45 నుంచి 7:50 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
కర్నూలు జిల్లాతో పాటు ఆదోని ఉమ్మడి మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి నల్లమల అడవుల్లో పెద్దపులి మృతి చెందింది. మూడు నెలల్లో 3 పులులు మృతి చెందడం పై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హోస్పేట: 10.09.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. సెప్టెంబర్ 10 (గురువారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం..
కర్నూలు జిల్లా ఆదోని: క్జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం, వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆదోని జర్నలిస్టుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం మహమ్మారి ఓ నిండు గర్భిణి ప్రాణాన్ని బలిగొంది. తాగుడుకు బానిసైన భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో చోటుచేసుకుంది.
ఆదోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీ మైదానం లో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.