నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 29 07 24
కర్ణాటక: తుంగభద్ర: 29.07.2024 తుంగభద్ర డ్యామ్ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1 అడుగులు ఎత్తి నదిలోకి 156248 క్యూసెక్కుల నీళ్లు .. ఇన్ ఫ్లో :...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4 లక్ష 36 వేల 434 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి...
_ ఏపీలో ఆటవిక పాలన_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు._ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున...
కర్నూలు జిల్లా ఆదోనిలో యం.హెచ్.పి.యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిలో బుద్దిస్ట్ మైనారిటీ కర్నూలు జిల్లా కార్యదర్శి హెచ్. రామలింగయ్య సభ్యత్వం పొందారు. హెచ్. రామలింగయ్యను శాలువా కప్పి...
కర్నూలు జిల్లా ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. ఆదోని రైల్వే ఆర్ పి ఎస్ ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు KM no 519/29-31...
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు టూ టౌన్ పోలీస్ లో మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ లు మాట్లాడుతూ...
పాము కాటుకు మహిళ పరిస్థితి విషమంకర్నూలు జిల్లా మంత్రాలయం (మం) పరమాన్ దొడ్డి గ్రామంలో పద్మ అనే మహిళ కు తెల్లవారు జామున పాము కాటు వేయడంతో ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించరు. ఆ మహిళకు...
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిదిలో గౌళి పెట్ లో డ్రైనేజ్ విషయంలో (ఇరుగు పొరుగు) ఇరువర్గాలు ఒకరి పై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకొని ఇరువర్గాల్లో 8 మందికి ఒక వర్గ తిరుమలేశ్,...