కర్నూలు జిల్లా ఆదోనిలో శిథిలవస్థకు చేరుకున్న పోలీస్ క్వార్టర్స్ ను పునర్హ నిర్మించాలని ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యులు నసరుద్దీన్ పటేల్ కోరారు. సోమవారం ప్రజా వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్కు ఈ విషయంపై వినతిపత్రం అందజేశరు. నసరుద్దీన్ పటేల్ మాట్లాడుతూ 1987లో రాయచోటి రామయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ ను డెమోలిష్ చేసి, అప్పటి మాజీ సీఎం ఎన్టీ రామారావు హాయంలో పునర్హ నిర్మించారన్నారు. ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పునర్హ నిర్మించాలని ప్రభుత్వాన్నికోరారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 13-08-24 పత్తి అత్యధికంగా ₹. 7749/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7280/- రూపాయలు కనిష్ట ధర ₹. 3449/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
భార్యతో గొడవ పడి ఫినాయిల్ తాగిన భర్త
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామానికి చెందిన హుసేని (35 సం.) ఫినాయిల్ తాగిఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన బంధువులు హుటా హుటిన రాత్రి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పపమ్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భార్య తన మాట వినలేదని భార్యతో గొడవపడి రూమ్ లోపలికి వెళ్లి తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న ఫినాయిల్ ను తన కొడుకు హుసేని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. గమనించిన కుటుంబ సభ్యులు రాత్రి […]
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 13 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయలు
తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ
తుంగభద్రా డ్యాం దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీతుంగభద్ర డ్యామ్ నీటి నిలువ వివరాలుఇన్ ఫ్లో : 35425 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 109526 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1629.26 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 91.311 టీఎంసీలు 13 08 2024 మంగళవారం ఉదయం 1 లక్ష 14 వేలకు పైగా నీరుని నదిలోకి వదులుతున్నామని డ్యాం అధికారులు తెలిపారు. నది తీర […]
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం
ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..! తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ప్రభుత్వం… కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు… ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసివేత
శ్రీశైలం జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గడంతో డ్యామ్ గేట్లు మూసివేశారు. విదుత్ ఉత్పాదన అనంతరం దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ అధికారులు తెలిపిన నీటినిలువ వివరాలు ఇలా ఉన్నాయి… ఇన్ ఫ్లో : 86,220 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 68,211 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుప్రస్తుతం : 880.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 192.5300 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు […]
