Day: August 29, 2024

వేలకు వేలు ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ స్కూల్ల గుర్తింపు రద్దు చేయాలి

కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్ పై తక్షణమే విచారణ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డిప్యూటీవో కార్యాలయంలో ఇన్చార్జి చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్స్ లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల పట్టిక బహిరంగంగా వెయ్యకుండా రకరకాల పేర్లతో స్కూల్ ఫీజు, యూనిఫామ్, […]

ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై వ్యాపారస్తులను కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ సిఐ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో వాహనదారులకు, పాదచారులకు అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. అది గణించిన పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బీమా సర్కిల్ నుండి శ్రీనివాస భవన్ వరకు ఇరువైపులా రోడ్డు మీద అడ్డంగా ఉన్న తోపుడుబండ్లు మరియు షాపుల యొక్క నేమ్ ప్లేట్స్ ఇతర టీ స్టాల్స్ అన్నీ కూడా వెనక్కి పెట్టించి వ్యాపారస్తులను ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు ట్రాఫిక్ సిఐ […]

అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తిస్తాం

కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని వెళతామని లేదంటే న్యాయం జరిగే వరకు కదలమని ధర్నాకు కూర్చున్నారు. బంధువులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి తమ ఇంటికి వెళ్ళే రాస్తా కబ్జా చేసి బండలు అడ్డంగా పాతడంతో గత కొంతకాలంగా సంజన్న కుటుంభం సభ్యులు గుడిలో నివాసం ఉంటున్నమని […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-08-24 పత్తి అత్యధికంగా ₹. 7952/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7299/- రూపాయలు కనిష్ట ధర ₹. 3369/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5762/- రూపాయలు కనిష్ట ధర ₹.4811/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

Back To Top