సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేక కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు .ఈ నెల 6న సాయంత్రం భేటీకి సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో భేటీకి రావాలని చంద్రబాబుకు రేవంత్ ఆహ్వానం పంపారు. చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నాం అని లేకుండా పేర్కొన్నారు. పరస్పర సహకారానికి ఈ సమావేశం దోహదపడుతుంది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తొక్కిసలాటలో 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది మహిళలు, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా యూపీలోని హాథ్రస్ జిల్లా రతిభాన్పూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భోలే బాబా […]
బస్సులో నుంచి పడిన వ్యక్తి కి తలకు తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం(60) అనే వ్యక్తి బస్సులో నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల్లోకి వెళితే చిన్న తుంబలం గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి ఆదోనికి రావడానికి పెద్ద తులంలో రైచూర్ నుంచి ఆదోనికి వెళ్ళ కర్ణాటక బస్సులో ఎక్కి మెట్ల వద్ద కూర్చుని నిద్రలో జారిపోవడంతో కుప్పగల్ గ్రామ సమీపంలో బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో నిద్రమత్తులో ఉన్న ఇబ్రహీం మెట్లపై నుంచి […]
కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్
కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్.. టీవీ9 […]



