27. 07. 2024 6pm నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4లక్ష 12వేల 28 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 866.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 127.5950 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ […]
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3219/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹.00/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]
చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్.. వైద్య పరికరాలు ధ్వంసం, సిబ్బందిపై దాడి..
కర్నూలు జిల్లా..◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రిసెక్యూరిటీ సిబ్బంది..◆ రోగి ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర◆ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు..◆ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు.. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించి అడ్డుపడిన సిబ్బంది పై విరుచుకుపడి […]
మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం
కర్నూలు జిల్లా….. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువ ప్రమాణంలో నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉన్న పుష్కర ఘాట్లు, స్నానపు ఘూట్లు, గంగమ్మ దేవాలయం పూర్తి గా నీట మునిగాయి. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుంగభద్ర నది లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో […]
ఆదోని రైతు బజార్లో టమాట ₹.34, వంకాయలు ₹.40
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 43వేల 888 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 863.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 116.9200 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. […]
తుంగభద్ర డ్యామ్ కు తగ్గని వరద పోటు
కర్ణాటక: తుంగభద్ర: 27.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 103676 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 106785 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 117571 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.68 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 […]
వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపిన వ్యవసాయ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ డాక్టర్ అరుణకుమారి మరియు మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డిరైతులకు వివరించారు. అనంతరం పంట పొలాలను సందర్శించి వేరుశనగ పంట 30 నుండి 45 రోజుల కాలవ్యవధి కలిగి పొగాకు లద్దె పురుగు ఉన్నట్లుగా అధికారులు గమనించి తీసుకోవలసిన […]



