Day: July 25, 2024

ఆటోనగర్ ఏర్పాటు నిధులు ఇవ్వండి- ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటుకు సహకారం అందించి, నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిత్ కిషోర్ కు ఆదోని శాసనసభ్యులు పార్థసారథి కోరారు. బుధవారం మంగళగిరిలో ఏపీఐఐసీ కార్యాలయంలో ఎం,డి ని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి కలిసి ఆదోని పట్టణంలో ఆటోనగర్ ఆవశ్యకత గురించి వివరించారు. ఆదోని పట్టణంలో సుమారు 10 వేల మంది వాహనాలను మరమ్మతులు చేసే కార్మికులు ఉన్నారని వారి తక్షణ అవసరం కోసం ప్రభుత్వం […]

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 25-07-24 పత్తి అత్యధికంగా ₹. 7659/- రూపాయలు కనిష్ట ధర ₹. 4011/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6418/- రూపాయలు కనిష్ట ధర ₹. 3379/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5663/- రూపాయలు కనిష్ట ధర ₹.5663/- రూపాయలు పలికింది. ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- […]

తుంగభద్ర డ్యామ్ పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం. 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి నీరు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 12 గేట్లు 2 అడుగులు ఎత్తి నదిలోకి 35444 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 89,400 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 39,956 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం […]

తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తి నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు

కర్ణాటక: తుంగభద్ర: 25.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద తుంగభద్ర డ్యాం 10 గేట్లు 1.5 అడుగులు ఎత్తిన నదిలోకి 22245 క్యూసెక్కుల నీళ్లు ..తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 75810 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 81540 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 23469 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1631.91 […]

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు1లక్ష 92వేల 302 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 852.50 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 85.7503 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి […]

Back To Top
Exit mobile version