ఢిల్లీ : అమిత్షాతో సీఎం చంద్రబాబు కీలక భేటీ – దాదాపు గంటకుపైగా కొనసాగిన సమావేశం. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై చర్చ – రాజకీయ అంశాలపై అమిత్షా, చంద్రబాబు మధ్య చర్చ...
శ్రీశైల మహా క్షేత్రములో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాగుపాము శివ లింగానికి చుట్టుకుని భక్తులకు దర్శనమిచ్చింది వజ్రాల గంగమ్మ గుడి వెనక ఉన్న దేవాలయంలో శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉంది e దృశ్యాన్ని చూసి భక్తులు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వీ గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాల్మీకి నగర్ కి చెందిన బోయ నాగరాజు బోయగిరి కి చెందిన బోయే శివఅరెస్ట్ చేసి వారి వద్ద నుండి...
నంద్యాల శ్రీశైలం:శ్రీశైలం జలాశయం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన ఏపీ జెన్ కో..నాగార్జునసాగర్ నీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని కోరిన సాగర్ అధికారులు..3 టీఎంసీల వరకు నీటిని శ్రీశైలం AP...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 16.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 16.07.2024తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 28153 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 36170 క్యూసెక్కులుఔట్ ఫ్లో : ఔట్ ఫ్లో : 211...
కలుషిత నీరు తాగి మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామస్తులు 30 మందికి అస్వస్థత, మూడు రోజులపాటు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. వాంతులు విరేచనాలతో ఆదివారం రాత్రి ఆ గ్రామంలో జ్యోతి...
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు...
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు జన్మదిన వేడుకలు… కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 68వ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 15-07-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...