కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేది నుంచి 24వ తేది వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మఠం ప్రాకరంలో ఆరాధన కు సంబంధించిన ఆహ్వాన పత్రికలను భక్తులు సిద్దం చేస్తున్నారు.

శ్రీ మఠం ప్రాకరంలో ఆరాధన కు సంబంధించిన ఆహ్వాన పత్రిక
మంత్రాలయం ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *