కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్ర నది.నదిలో స్నానాలకు భక్తులు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ, శ్రీ మఠం సెక్యూరిటీ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు.భక్తుల స్నానాలకు ప్రత్యేక...
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి పంచాయతి కార్యదర్శి చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.20 రోజుల క్రితం సుంకేశ్వరిలో గ్రామంలో అతిసార ప్రబలి జ్యోతి (4 సం)...
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
27. 07. 2024 6pm నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4లక్ష 12వేల 28 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 27-07-24 పత్తి అత్యధికంగా ₹. 7619/- రూపాయలు కనిష్ట ధర ₹. 4006/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా..◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రిసెక్యూరిటీ సిబ్బంది..◆ రోగి ఆరేకల్ గ్రామానికి...
కర్నూలు జిల్లా….. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువ ప్రమాణంలో నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉన్న...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 43వేల 888 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885...