పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో రైతు మృతికర్నూలు జిల్లా ఆస్పరి మండలం బెల్లెకల్ గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య అనే రైతు పత్తి పొలంలో షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందాడు. బంధువులు తెలిపిన...
కర్నూలు జిల్లా ఆదోని శివారు శిల్ప స్టేట్ సమీపం పొలంలో రాత్రి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నడు సిద్ధ రామప్ప అనే వ్యక్తి. అక్కడికక్కడే మృతి చెందిన సిద్ధ రామప్ప. తాలూకా పోలీసులు కేసు నమోదు...
◆ శ్రీశైలం జలాశయం 10 గేట్లలో 5 గేట్లు మూసివేత..◆ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..◆ ఇన్ ఫ్లో : 1,86,211క్యూసెక్కులు◆ ఔట్ ఫ్లో : 203,523 క్యూసెక్కులు◆...
తుంగభద్ర డ్యామ్ లో వరద ఉధృతి పెరగడంతో రాత్రి 11 గంటల సమయంలో 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకొని పోయి ఉండవచ్చని ఇరిగేషన్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. డ్యాం...
ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వలన రోడ్లపై వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నా. రోడ్డుపై అడ్డంగా ఆపుకొని వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వాదించి వారితో గొడవలకు దిగుతున్నారు. ఆదోని మండలం సర్పంచ్ లక్ష్మన్న...
ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ...
కర్ణాటక: తుంగభద్ర: 10.08.2024 8am పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరిన తుంగభద్ర డ్యామ్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1633.00 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 105.788 టీఎంసీలు...
ఆదోని 10 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...