ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలలో మరో రెండు అమలుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. చేనేతలకు జీఎస్టీ రీయంబర్స్మెంట్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలుకి గ్రీన్ సిగ్నల్.
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 08 08 24
కర్ణాటక: తుంగభద్ర: 08.08.2024 8amతుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..పూర్తి స్థాయి నీటిమట్టనికీ చేరిన డ్యామ్..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు..ఇన్ ఫ్లో : 57819 క్యూసెక్కులుఔట్ ఫ్లో :...
శ్రీశైలం: 07 08 2024, 7amపూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,30,632 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,74,309 క్యూసెక్కులుపూర్తి...
కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది....
శ్రీశైలం: 07 08 2024, 3pmశ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..జలాశయం 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,10,064 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,72,103...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 07-08-24 పత్తి అత్యధికంగా ₹. 7720/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ జామ్ చేస్తూ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇష్టానుసారం పార్కింగ్ చేయడంతో Mro ఆఫీస్ , కోర్టు కు , isvi స్టేషను కు వెళ్లే...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 07 08 24
కర్నూలు జిల్లా ఆదోని రూరల్ నూతన సిఐ గా సి. నల్లప్ప బాధ్యతలు స్వీకరించారు. ఆదోని రూరల్ సర్కిల్ సిఐ గా బుధవారం ఉదయము 08.00 గంటలకు రిపోర్ట్ చేసుకున్నారు.