కర్నూలు జిల్లా ఆదోని కొత్త బ్రిడ్జ్ సమీపంలో నిలబడిన ఆటోను వెనక నుంచి ఆటో ఢీకొనడంతో మదిరే గ్రామానికి చెందిన చంద్రన్న (60) కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మదిరె గ్రామం నుంచి పని నిమిత్త ఆటోలు వెనక డోర్ పై కూర్చుని ఆదోని కి వస్తుండగా కొత్త బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు ఉన్న కారు నిలబడటంతో ఆటోను నిలబెటరు. వెనక వస్తున్న ఆటో ఢీకొనడంతో చంద్రన్న కాళు కు తీవ్ర గాయం అయిందని బంధువులు తెలిపారు.