వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని బోయగెరి కి చెందిన టిడిపి జనసేన కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం జి.హోసల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రోజు మోటార్ సైకల్ పై కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి కౌతాలం మండలం, తోవి గ్రామానికి చెందిన బోయ పాండవగల్లు ఊసేని ని అరెస్టు...
గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర...
కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి పాల వ్యాన్ను మరియు స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి...
తాగునీటి కోసం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులో కొన్ని నెలలుగా ముసలి సంచారం. పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం జాలరు చేతిలో చిక్కింన ముసలి.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల తాగునీటి...
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామం లో శ్రీశ్రీశ్రీ సద్గురు చింతల మునిస్వామి 40వ ఆరాధన మహోత్సవములో యువనేత వై జయ మనోజ్ రెడ్డి పాలుగోన్నరు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25...
◆ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు 5 మంది అరెస్ట్..◆ సుమారు 2 లక్షలు నగదు, ఐదు సెల్ ఫోన్లు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం.. కర్నూలు జిల్లా ఆదోనిలో 5 మంది క్రికెట్ బెట్టి...
ప్రాచీన కట్టడాలను కాపాడుకుందాం అని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయలో ఆర్కియాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మరియు జామియా మసీద్ పెద్దలరో ప్రాచీన కట్టడాలపై సబ్...