కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్...
కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి...
కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు....
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి...
వచ్చే ఎన్నికల్లో టిడిపి పార్టీ భూస్థాపితం అవుతుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని బోయగెరి కి చెందిన టిడిపి జనసేన కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు...
కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని మధిర గ్రామంలో సిపిఎం ప్రతినిధి బృందం పొలాలలో పంటలను పరిశీలించారు. వర్షాలు లేక ఎండిపోతున్న మిరప, ఉల్లి పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పొలాలకు తడుపుతున్న రైతు రామాంజనేయులు...
కర్నూలు జిల్లా ఆదోని మండలం జి.హోసల్లి గ్రామం సమీపంలో శుక్రవారం రోజు మోటార్ సైకల్ పై కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి కౌతాలం మండలం, తోవి గ్రామానికి చెందిన బోయ పాండవగల్లు ఊసేని ని అరెస్టు...
గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర...
కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి పాల వ్యాన్ను మరియు స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి...
తాగునీటి కోసం నిర్మించిన ఎస్ ఎస్ ట్యాంకులో కొన్ని నెలలుగా ముసలి సంచారం. పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం జాలరు చేతిలో చిక్కింన ముసలి.. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ ప్రజల తాగునీటి...