రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు నెట్వర్క్ అప్గ్రేడ్కు సంబంధించిన పనులను కంపెనీ చక్కబెడుతోంది. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో (395 రోజులు) తీసుకొచ్చిన ఈ ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. నెలకు […]
మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ 12మంది నక్సలైట్లు మృతి
మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12మంది నక్సలైట్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో మావోయిస్టుల మృత దేహాలతోపాటు 3 ఏకే47 సహా 7 అడ్వాన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ కాల్పుల్లో ఓ జవాన్ భుజానికి బుల్లెట్ తగిలినట్లు తెలిసింది. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్ర గడ్చిరోలిలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు- నక్సలైట్ల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. సుమారు 6 గంటల పాటు […]
డయేరియా తగ్గేంతవరకు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి.
డయేరియా తగ్గేంతవరకు గ్రామంలో వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మఆదేశాలు ఇచ్చారు.కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో అతిసార వ్యాధితో బాధపడుతున్న మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామవాసులను సబ్ కలెక్టర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వైద్యాధికారులు నిత్యం అందుబాటులో ఉండి అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రాలయం మండలం సుంకేశ్వరీ గ్రామంలో మెడికల్ క్యాంపు, శానిటేషన్, వాటర్ ట్యాంకు ద్వారా […]
జర్నలిస్టులతో గౌరవంగా మాట్లాడండి..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నం మీడియా సమావేశంలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తూ ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని భావిస్తున్నాము అని అన్నారు. జర్నలిస్టులను వీడు, వాడు, ఒరే బాబు అంటూ సంబోధించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని విజయసాయి రెడ్డి […]
రోడ్లపై పశువులను వదిలితే క్రిమినల్ చర్యలు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు కారణమైన పశువుల యజమాను లు బాధ్యత రహితంగా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు పశువుల యజమానులకు అనేకసార్లు సమావేశములు ఏర్పాటు చేసి వారి పశువులను […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 17.07.2024
శ్రీశైలం డ్యాం నుంచి దిగువ నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల.
నంద్యాల శ్రీశైలం:కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తినంద్యాల జిల్లాశ్రీశైలం జలాశయం వివరాలుఇన్ ఫ్లో : నిల్ఔట్ ఫ్లో : 31,815 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 808.80 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 33.6240 టీఎంసీలు
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం 17.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 17.07.2024తుంగభద్ర జలాశయానికి పెరిగిన వరద నీరు ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 49522 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 63320 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 212 క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలుప్రస్తుతం : 39.718 టీఎంసీలు పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1611.07 అడుగులు
