Day: July 23, 2024

మహిళలతో ముఖాముఖి నిర్వహించిన నారా భువనేశ్వరి

మా కుటుంబంపై మీరు 40ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను అని కుప్పం నియోజకవర్గం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా గుడిపల్లి మండలం, కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చేందుకు కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు, ఓటరుకు భువనేశ్వరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

MHPS.స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గా గౌస్ ఎన్నిక

కర్నూలు జిల్లా ఆదోని లో సోషల్ మీడియాలో ఒక స్థానాన్ని చాటుకున్న ప్లే న్యూస్ సీఈవో షేక్ మొహమ్మద్ గౌస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS.స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫారూఖ్ శిబ్లీ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు . ఇప్పటినుండి గౌస్ ఆధ్వర్యంలో లక్ష మందిని సభ్యత్వం నమోదు దిశగా పయనిస్తామని తెలిపారు

తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.

కర్ణాటక: తుంగభద్ర డ్యాం: 6 pm. తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద.మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు…డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు.ప్రస్తుతం నీటి మట్టం 93 టీఎంసీలు.ఇన్ ఫ్లో.. 87,317 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో..15,159 క్యూసెక్కులుతుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు

ఇంటింటి కోళ్ళాయి పథకం కింద 77 కోట్లు నిధులు కేటాయించండి- ఎంఎల్ఏ

అమరావతి: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని విరామ సమయాల్లో ఆదోని అభివృద్ధి కోసం మంత్రులతో అధికారులతో కలుస్తున్నారు అందులో భాగంగా ఇంటింటి కోళ్ళాయి (జల్జీవన్ మిషన్) పథకం క్రింద ఆదోని అసెంబ్లీ పరిధిలోని గ్రామాల్లో శుద్ధమైన త్రాగునీటి సరఫరా కొరకు 77 కోట్లు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి కోరారు. మంగళవారం అసెంబ్లీ సెషన్స్ విరామ సమయంలో పవన్ […]

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

నంద్యాలజిల్లా: శ్రీశైలం డ్యాం:శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 49వేల 647 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం : 838.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 60.2171 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ […]

తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తి దిగువకు నీరు..

కర్ణాటక: తుంగభద్ర: 23.07.2024 తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలు. ఇన్ ఫ్లో.. 92,636 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో..11,657 క్యూసెక్కులు తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు.. ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 92636 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) […]

చెత్తలో వెళ్లిపోయిన 5 లక్షల డైమండ్ నెక్లెస్

చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌‌ను వెతికి తీశారు.చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్‌ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన విషయాన్ని గమనించారు.చెన్నైలో పట్టణానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం చేయించిన రూ.5 లక్షల విలువైన డైమండ్‌ నెక్లెస్‌‌ను పొరపాటున చెత్త బుట్టలో పాడివేశాడు. పారిశుద్ధ కార్మికులు బుట్టలో ఉన్న చెత్తను తీసుకొని వెళ్ళిపోయారు. కొద్దిసేపు […]

Back To Top