చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను వెతికి తీశారు.చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన...
ఆదోని అసెంబ్లీ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు రూ 61 కోట్లు నిధులు కేటాయించాలని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారధి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బి సి జనార్దన్ రెడ్డిని కోరారు. సోమవారం అసెంబ్లీ...
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అనంతరం యువత మరియు క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ని సెక్రటేరియట్లో కలిశారు. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో ఇండోర్, అవుట్డోర్...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చదువుతున్న వివిధ గ్రామాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని DSF జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్టీసీ డిఎం...
నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 74వేల 717 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం...
తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు.. కర్ణాటక: తుంగభద్ర: 22.07.2024అధికారులు తెలిపిన సమాచారం మేరకునీటి నిలువ ప్రస్తుతం : 87.056 టీ.ఎం.సీ లు3 గేట్లు 1 అడుగు ఔట్ ఫ్లో : 3987...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 1,33,497 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : నిల్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం : 827.60 అడుగులు పూర్తిస్థాయి నీటి...
కర్ణాటక: తుంగభద్ర:22.07.2024 ఉదయం 6.00 గంటలకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.నీటి నిలువ ప్రస్తుతం : 83.249 టీ.ఎం.సీ లుగంటకు ఇన్ ఫ్లో : 100710 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5541 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 22,877 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 7,063 క్యూసెక్కులు పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 806.80 అడుగులు పూర్తిస్థాయి నీటి నిల్వ...
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన కురువ కులస్తులకు నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి. లకు న్యాయం చేయాలని ఆదివారం విజయవాడలో రాష్ట్ర బి.సి. సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితమ్మ నివాసంలో...