అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావి, శంకర్...
తేదీ 09-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7390/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే...
కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి...
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే...
తేదీ 06-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా...
కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్...
తేదీ 04-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ...
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో...