అమరావతి: టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రికార్డు సృష్టించడానికి సిద్ధం కండి అన్నారు. బాబు ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందిని తెలిపారు. సభ్యత్వ రుసుము 100 రూపాయలు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకోవాలని సభ్యత్వం పొందిన వారికి 5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *