Day: June 3, 2024

ఆదోనికి ఎమ్మెల్యే ఎవరు

ఆదోనికి ఎమ్మెల్యేగా ఎవరు..రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది..తమ అభిప్రాయాన్ని తెలిపిన ప్రజలు..ఇది నిజమవుతుందా? పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వే పబ్లిక్ జడ్జిమెంట్ న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఆదోని ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారని ప్రజల్ని వాట్సాప్ లో ఓటింగ్ నిర్వహిస్తే వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి విజయం సాధిస్తారని 59.76% ఓటు వేశారు. టిడిపి కూటమి బిజెపి అభ్యర్థి పార్థసారథి కి 40.24% ఓటు వేసి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ […]

Back To Top