పిఎం కిసాన్ సమాన్ నిధి ద్వారా ఆదోని మండలంలో 21 వేల7 వందల74 మంది రైతులకు రూ. 4 కోట్ల 35 లక్షల 48 వేలు డి బి టి ద్వారా నేరుగా రైతు ఖాతాలలో జమ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల్ గ్రామం లో పీఎం కిసాన్ సమాన్ నిధి కార్యక్రమాన్ని లైవ్ వెబ్ క్యాస్ట్ ద్వారా ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి నుండి 17వ విడత ప్రారంభ […]
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్, అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప, పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్యాగులను పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం పదవ తరగతిలో అత్యధిక […]
రాత్రి 8 దాటితే చర్యలు.. హోమ్ మినిస్టర్ అనిత
విశాఖపట్నం: హోమ్ మిస్టర్ అనిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైజాగ్ లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒరిస్సా నుండి వైజాగ్ కి రావడానికి మూడు చెక్పోస్టులు మాత్రమే ఉన్నాయంటే ఎంత దారుణ పరిస్థితి అన్నారు అమెజాన్లో కూడా కరీ లీవ్స్ అని పేరు పెట్టుకుని గంజాయిని నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితుల్లో రాష్ట్రంలో మార్పు రావాలంటే టాస్క్ ఫోర్ ఏర్పాటు చేసి రాత్రి 8 దాటితే గుంపులు గుంపులు గా కనిపిస్తే […]
ఆదోనిలో కూరగాయల ధరలు
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 18.06.2024
