తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద ఉధృతికర్ణాటక: తుంగభద్ర: 03.08.2024 9am డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అవుట్ ఫ్లో 174675 క్యూసెక్కులుఇన్ ఫ్లో...
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఆస్పరి (మం) బిల్లెకల్ గ్రామంలో (టమోటా మార్కెట్లో) కురాగాయాలు వేలం పాటలో ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా పలువురికి గాయాలు అయ్యాయి. ఘర్షణలో...
నంద్యాల జిల్లా మసీదుపురం మెట్ట వద్ద ఉన్న వెంచర్లో దారుణ హత్యజరిగింది. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మెయిన్ ముద్దాయి అయిన కవ్వా సాయిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కవ్వ సాయి...
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు అధికారులు. 29 రోజుల మల్లన్న హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షలు 70 వేల 665 రూపాయల నగదు, 127 గ్రాములుబంగారు,...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండిగిరి హైస్కూల్లో డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు సరిగ్గా పెడుతున్నారా లేదా అని విద్యార్థులను...
నంద్యాల నుండి కర్ణాటక కంప్లీకి వెళ్తున్న బొలోరో వాహనం ఆస్పరి మండలం చిన్న హోతుర్ గ్రామ సమీపాన అదుపుతప్పి బోలేరో వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆదోని...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 02-08-24 పత్తి అత్యధికంగా ₹. 7655/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
సాగర్ డ్యాం: 02 08 2024 నాగార్జున సాగర్ నీటిని ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా...
హీరో రాజరుణ్ గొడవ నేపథ్యంలో అతడి మాజీ ప్రేయసి లావణ్య ఆర్.జె. శేఖర్ బాషాను టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టింది.రాజ్ తరుణ్ కు మద్దతుగా శేఖర్ బాషా డిబేట్లో పాల్గొన్నారు.లావణ్య చిన్నపిల్లలకు డ్రగ్స్ అలవాటు చేసిందని...
హైదరాబాద్: ఆగస్టు 02రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ, రేపు గవర్నర్ల సదస్సు జరుగనుంది. గవర్నర్ల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రు లు , అన్ని రాష్ట్రాల గవర్న ర్లు హాజరుకానున్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు...