కర్నూలు జిల్లా ఆదోని మండలం హనువాలు గ్రామ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న హుసేనప్ప అనే వ్యక్తిని సెబ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 50 వేలు విలువచేసే కర్ణాటక...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 05-08-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
నేడు ఉ.10 గంటలకు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష – వివిధ శాఖలపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు – శాంతిభద్రతలపై ఎస్పీలతో సాయంత్రం సీఎం చంద్రబాబు సమీక్ష – ఉ.10గంటల నుంచి రా.8 వరకు...
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరుకర్ణాటక: తుంగభద్ర: 05.08.2024 8am డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీరు..తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నదిలోకి నీళ్లు వదులుతున్న అధికారులు.ఇన్ ఫ్లో : 124376 క్యూసెక్కులుఔట్ ఫ్లో...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 05 08 24
శ్రీశైలం: 05 08 2024శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన ఇన్ ఫ్లోద్డ్యామ్ 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదలఇన్ ఫ్లో : 3,46,410 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 3,74,676 క్యూసెక్కులుపూర్తి స్దాయి...
ఆదోని కొండల్లో వేసిన దేవాలయాలకు దర్గాలకు భక్తులు తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ఆటోలలో వెళ్తున్నారని అయితే అధికారులు నాయకులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నథడ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం...
సోషల్ మీడియాలో చెప్పుకున్న సమస్యను వారం రోజుల్లో పరిష్కరించి ‘ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం’ అనిపించుకుంది కూటమి ప్రభుత్వం. కర్నూలు జిల్లా హొళగుంద మండలం, పెద్ద హెట్ట గ్రామంలో బడికి వెళ్లేందుకు బస్సు లేక విద్యార్థులు ఇబ్బంది...
కర్నూలు జిల్లా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతు వలసలు వెళ్తున్నారని. తుంగభద్ర నది నుంచి సుమారు 200 టీఎంసీ నీళ్ళు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి వీటిని వాడుకోవటం వల్ల కర్నూలు జిల్లా రైతులను ఆదుకున్నట్లు...
ప్రకాశం జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక గర్భం దాల్చింది. అంతేకాదు తాను చదువుకుంటున్న హాస్టల్ బాత్రూమ్లో ప్రసవించిన కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ పేరుతో ఒకరు, బెదిరించి మరొకరు,...