కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా బాక్స్ పేలి సుమారు 25 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందిని చికిత్స...
దశాబ్ధాల సమస్యకు పరిష్కారం◆నారాయణపురంలో రూ.4.79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.◆ ఐదు గ్రామాలకు ప్రయాణం సులభతరం.◆ ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్...
అమరావతి :ఈ నెల 16, 17 తేదీల్లో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ పర్యటన రద్దు..!మంగళగిరిలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న సీఎం చంద్రబాబు…అనివార్య కారణాల వల్ల సీఎం చంద్రబాబు పర్యటన రద్దు…ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దాల్సి ఉందని, ఆ దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 14-08-24 పత్తి అత్యధికంగా ₹. 7756/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. హోసూరు గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత మార్చారు. హోసూరు మాజీ సర్పంచ్ వాకిటి శారద...
ఆగస్టు 15 వతేదీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మున్సిపల్ చైర్ పర్సన్ శాంత, మున్సిపల్ కమిషనర్, ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ ర్యాలీ మున్సిపల్...
ఆదోని 14 08 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు వంకాయలు హోల్సేల్ 1kg. 38/-...
తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద నీటి వివరాలుఇన్ ఫ్లో : 32924 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 120097 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం : 1627.15 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ :...
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు◆ శ్రీశైలం డ్యామ్ నీటి నిలువల వివరాలు..◆● ఇన్ ఫ్లో : 1,33,688 క్యూసెక్కులు● ఔట్ ఫ్లో :68,453 క్యూసెక్కులు● పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు● ప్రస్తుతం...