కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కల్లుబావిలో సెంట్రింగ్ మేస్త్రి రామాంజనేయులు ఇంట్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడిన దుండగులు. సుమారు 4 తులాల బంగారు, 36 తులాల వెండి, 15వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. టూ...
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఆదోని డివిజన్లో అత్యధికంగా కౌతాళం 20.2 మిల్లీమీటర్లు మంత్రాలయం 18.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఆదోని 1.2 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు తెలిపారు. ఆదోని డివిజన్లో 09 07...
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 23079 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 22200 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం...
లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న...
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది హాస్టల్ వసతి లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు...
కర్నూలు జిల్లా కౌతాళం (మం) కామవరం గ్రామ సమీపంలో ఆటో బైకు ఢీ కొట్టుకోవడంతో స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన చూడి గ్రామానికి చెందిన మహేష్ (18), కామవరం గ్రామానికి చెందిన నరసయ్య...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 08-07-24 పత్తి అత్యధికంగా ₹. 7689/- రూపాయలు కనిష్ట ధర ₹. 4009/- రూపాయలు పలికింది. వేరుశనగ...
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయంతి కార్యక్రమం వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూలమాలు వేసి నివాళులర్పించరు....
కర్ణాటక: తుంగభద్ర:తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరుఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 30388 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 24800 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం నీటిమట్టం...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 08.07.2024