Business
ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర
1వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7293 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4709 రూపాయలకు పలికింది.
ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (01 06 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7293-00
మధ్యధర ₹ 7089-00
కనిష్టం ₹ 4709-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7089-00
మధ్యధర ₹ 6856-00
కనిష్టం ₹ 5599-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 4790-00
మధ్యధర ₹ 4790-00
కనిష్టం ₹ 4400-00

Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 14-10-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM)లోని తాజా మార్కెట్ ధరల వెల్లడి ప్రకారం, 14-10-2025 తేదీన వివిధ వాణిజ్య పంటలకు నమోదైన ధరలు ఇలా ఉన్నాయి


పత్తి అత్యధికంగా ₹. 7398/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6850/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5895/- రూపాయలు కనిష్ట ధర ₹ 5188/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 5001/- రూపాయలు కనిష్ట ధర ₹ 5001/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
తేదీ 25-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7369/- రూపాయలు కనిష్ట ధర ₹. 3960/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6649/- రూపాయలు కనిష్ట ధర ₹. 3099/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5839 /- రూపాయలు కనిష్ట ధర ₹ 3663/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
Business
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
తేదీ 24-09-25 మంగళవారం
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.


పత్తి అత్యధికంగా ₹. 7475/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹ 6520/- రూపాయలు కనిష్ట ధర ₹. 3199/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5879 /- రూపాయలు కనిష్ట ధర ₹ 4876/- రూపాయలు పలికింది

పూల విత్తనాలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.
-
News1 week agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News7 days agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News1 week agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News3 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News5 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News3 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News4 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
