అమరావతి: కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని విరామ సమయాల్లో ఆదోని అభివృద్ధి కోసం మంత్రులతో అధికారులతో కలుస్తున్నారు అందులో భాగంగా ఇంటింటి కోళ్ళాయి (జల్జీవన్ మిషన్) పథకం క్రింద ఆదోని...
నంద్యాలజిల్లా: శ్రీశైలం డ్యాం:శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 49వేల 647 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి...
కర్ణాటక: తుంగభద్ర: 23.07.2024 తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు. ప్రస్తుతం నీటి మట్టం 90...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 23.07.2024
చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ను వెతికి తీశారు.చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన...
ఆదోని అసెంబ్లీ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు రూ 61 కోట్లు నిధులు కేటాయించాలని ఆదోని శాసనసభ్యులు పివి పార్థసారధి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బి సి జనార్దన్ రెడ్డిని కోరారు. సోమవారం అసెంబ్లీ...
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని అనంతరం యువత మరియు క్రీడా శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ని సెక్రటేరియట్లో కలిశారు. ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో ఇండోర్, అవుట్డోర్...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చదువుతున్న వివిధ గ్రామాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని DSF జిల్లా ఉపాధ్యక్షులు ధనాపురం ఉదయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్టీసీ డిఎం...
నంద్యాలజిల్లా:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 74వేల 717 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం...
తుంగభద్ర డ్యాం 3 గేట్లు ఎత్తిన దిగువకు నీరు.. కర్ణాటక: తుంగభద్ర: 22.07.2024అధికారులు తెలిపిన సమాచారం మేరకునీటి నిలువ ప్రస్తుతం : 87.056 టీ.ఎం.సీ లు3 గేట్లు 1 అడుగు ఔట్ ఫ్లో : 3987...