కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి పంచాయతి కార్యదర్శి చిరంజీవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.20 రోజుల క్రితం సుంకేశ్వరిలో గ్రామంలో అతిసార ప్రబలి జ్యోతి (4 సం)...
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
27. 07. 2024 6pm నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4లక్ష 12వేల 28 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం...
కర్నూలు జిల్లా..◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రిసెక్యూరిటీ సిబ్బంది..◆ రోగి ఆరేకల్ గ్రామానికి...
కర్నూలు జిల్లా….. మంత్రాలయం వద్ద తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువ ప్రమాణంలో నీటిని విడుదల చేయడంతో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వద్ద ఉన్న...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 27 07 24
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు2లక్ష 43వేల 888 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885...
కర్ణాటక: తుంగభద్ర: 27.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు....
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ...