కర్ణాటక: తుంగభద్ర: 30.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 131821 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం 86327 క్యూసెక్కులుఔట్ ఫ్లో...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 30 07 24
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద హరివాణం గ్రామ రైతులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అర్హులైన 650 మంది రైతులకు ఖరీఫ్ పంట నష్ట పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వెంటనే...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం...
శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులుసాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల...
నేడు రవాణా, ఆర్టీసీ శాఖపై చంద్రబాబు సమీక్ష– ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ..– తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం..– నెలకు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా..– పల్లె వెలుగు, అల్ట్రా, ఎక్స్...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి 29 07 24
కర్ణాటక: తుంగభద్ర: 29.07.2024 తుంగభద్ర డ్యామ్ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1 అడుగులు ఎత్తి నదిలోకి 156248 క్యూసెక్కుల నీళ్లు .. ఇన్ ఫ్లో :...
నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు4 లక్ష 36 వేల 434 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి...
_ ఏపీలో ఆటవిక పాలన_ సూపర్ సిక్స్ పథకాల అమలు పై చేతులెత్తిన చంద్రబాబు_ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు, హామీలపై ప్రజలు, వైస్సార్సీపీ నాయకులు ప్రశ్నించకూడదని అక్రమ కేసులు._ జీతాల పెంపు పేరుతో వలంటీర్లను రోడ్డున...