Category: News

ఏపీఎస్ఆర్‌టీసీలో ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్

■ ఆర్టీసీలో మొత్తం 7,545 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధం : ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు..■ ఆంధ్రప్రదేశ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్‌టీసీ)లో భారీగా ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది..ఏపీఎస్‌ ఆర్టీసీలో 7 వేల ఉద్యోగాలకు పైగా భర్తీకి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు తాజాగా తెలిపారు. ఆర్టీసీ నెల్లూరు జోనల్‌ ఛైర్మన్‌గా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి నవంబరు 21న బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో […]

పెండ్లి చేయడం లేదని తండ్రి పై కొడుకులు దాడి

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లో కన్న తండ్రి అని కనకరం లేకుండా కొడుకులు చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. మంత రాజు(60) వృద్ధుడిని తన సొంత కొడుకులే కన్న తండ్రిని దయ దక్షిణం లేకుండా ఇద్దరు కొడుకులు  రక్తం గాయాలయ్యాల చితకబాధరు. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు నీలకంఠ, చిన్న కొడుకు రాజేష్ వివాహం చేయడం లేదని  ఇద్దరు కుమారులు కలిసి తండ్రి పై దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. […]

13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు […]

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ […]

కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మద్యం కోసం ఇంట్లో దాచిన […]

మురికి కాలువలో మృతదేహం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది. సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుండి బయటకి తీసి  అక్కడే పడి ఉన్న కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  ప్రాథమిక విచారణలో గౌస్  సెన్ట్రింగ్ కార్మికుడు గా పని చేస్తూ కుటుంబానికి […]

అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని విమల రెసిడెన్సి లో జిల్లా  కలెక్టర్ రంజిత్ భాష రెవెన్యూ అధికారుల డివిజనల్ స్తాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి

కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్  దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసులకు తరలించరు. వివరాల్లోకెళ్ తే వివరాల్లోకి వెళ్తే పార్వతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు నాగరాజ్ బాధ్యతలు వదిలి తాగుడుకు బానిసై బెంగళూరుకి వెళ్లిపోయాడు తల్లి పార్వతి తన ఇద్దరు కూతుర్ల వద్ద జీవనం సాగిస్తుంది. ఆమె […]

సచివాలయాల ముందు ఆందోళన నిర్వహిస్తాం.. సిపిఐ

కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ అన్ని సచివాలయాల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇంటి […]

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన  ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం చేసి ప్రేమికుడు గురు పారిపోయాడంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయి చందన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మైసూరుకు చెందిన యువతి చందన మంజునాథ , ఆదోని అబ్బాయి గురు ఈశ్వర్ ప్రసాద్  బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కంపెనీ […]

Back To Top