◆ కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు..సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని సీఎం చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు....
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి అని వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి సిపిఎం పార్టీ నాయకులు, DYFI నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా...
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిఐజి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం...
కర్నూలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.రంజిత్ బాషాకు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిసిన ఆదోని నూతన సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్..కడపలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి ఎక్కడినుండి మొదటి పోస్టింగా...
ఆదోని ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి, ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ అన్నారు.కర్నూలు జిల్లా ఆదోని మైనారిటీ హక్కుల పరిరక్షణ...
శ్రీశైలం డ్యాం అధికారులు శుక్రవారం తేదీ 03.09.24 ఉదయం 7 గంటలకు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి. శ్రీశైలం డ్యాం 10 గేట్లు 20 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు...
తుంగభద్ర జలాశయం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.తుంగభద్ర జలాశయనికి వచ్చి చేరుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 29907 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 15264 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులుప్రస్తుతం...
ఆదోని 02 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి...
DRONE VIDEO: విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే? AP: రెండు రోజులైనా విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడట్లేదు. బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీటమునిగాయి. ముఖ్యంగా సింగ్ నగర్, యనమలకుదురు...