టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడంకర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 31-08-24 పత్తి అత్యధికంగా ₹. 7993/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ...
సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం రిసుకోవడంతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి...
శుక్రవారం తేదీ 30.08.24, సాయంత్రం 6 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 30-08-24 పత్తి అత్యధికంగా ₹. 8015/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని లో ప్రైవేట్ చైతన్య స్కూల్ పై తక్షణమే విచారణ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తూ డిప్యూటీవో కార్యాలయంలో ఇన్చార్జి...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో వాహనదారులకు, పాదచారులకు అనేక సమస్యలు ఎదురువుతున్నాయి. అది గణించిన పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా బీమా సర్కిల్ నుండి శ్రీనివాస భవన్...
కర్నూలు జిల్లా ఆదోని అరుంజ్యోతి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సంజన్న అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. సంజన్న కుటుంబసభ్యులు తమ ఇంటి రాస్తాలో అడ్డంగా పాతిన బండలను తొలగిస్తే శవాన్ని తీసుకుని...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 29-08-24 పత్తి అత్యధికంగా ₹. 7952/- రూపాయలు కనిష్ట ధర ₹. 4181/- రూపాయలు పలికింది. వేరుశనగ...
సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే...