ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 09-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7390/- రూపాయలు కనిష్ట ధర ₹. 4019/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6536/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5830/- రూపాయలు కనిష్ట ధర ₹.5270/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5362/- రూపాయలు కనిష్ట ధర ₹.5362/- రూపాయలు పలికింది. … Read more

పేద ప్రజలను ఇబ్బంది పెడితే హాస్పిటల్ పై చర్యలు తప్పవు

కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగెరి గ్రామానికి చెందిన బుడిజగ్గుల మునిస్వామి అనే వ్యక్తికి వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ₹ 1లక్ష 6 వేల 9 వందల రూపాయల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటివరకు నాలుగు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 5 లక్షలు రూపాయల వరకు అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి మించి ఖర్చు వచ్చిన ఆరోగ్యశ్రీ లేదు అన్న … Read more

గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం జింకను ఢీ కొనడంతో పంట పొలాల్లో ఎగిరి పడి జింక మృతి చెందింది. గ్రామసభ ఎమ్మార్వో వెళ్తూ పంట పొలాల్లో పడి ఉన్న జింకను చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు జింకను పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.

ప్రజా పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. CPM

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని, అలాగే దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నదని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు విమర్శించారు.కర్నూలు జిల్లా ఆదోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం ఏర్పడి … Read more

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 06-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7399/- రూపాయలు కనిష్ట ధర ₹. 4211/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6420/- రూపాయలు కనిష్ట ధర ₹. 3269/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5835/- రూపాయలు కనిష్ట ధర ₹.3100/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5358/- రూపాయలు కనిష్ట ధర ₹.5358/- రూపాయలు పలికింది. … Read more

బిజెపి పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు

కర్నూలు జిల్లా ఆదోని 11వ వార్డు వైఎస్సార్ పార్టీ కౌన్సిలర్ వాసీం మరియు హవన్నపేట ముస్లిం మైనారిటి నాయకుడు ఖలీల్ అహ్మద్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షములో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి లో చేరిన కౌన్సిలర్ వాసీం మాట్లాడుతూ నాపైన నమ్మకంతో నా వార్డు ప్రజలు గెలిపించారని కానీ వైఎస్సార్ పార్టీలో నాకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నేను నెరవేర్చాలంటే, ఆదోని అభివృద్ధి ఎమ్మెల్యే పార్థసారథి తో … Read more

వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నం

కర్నూలు జిల్లా కౌతాళంలో డేవిడ్ అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించడు. వాటర్ ట్యాంక్  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు.పది రోజుల క్రితం కూతురు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపానికి గురై వాటర్ ట్యాంక్ పైకెక్కి ఆత్మహత్య యత్నంకు పాల్పడినడు డేవిడ్.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని డేవిడ్ ను కిందకు దింపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర

తేదీ 04-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7389/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6288/- రూపాయలు కనిష్ట ధర ₹. 3272/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5873/- రూపాయలు కనిష్ట ధర ₹.4700/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5311/- రూపాయలు కనిష్ట ధర ₹.5311/- రూపాయలు పలికింది. … Read more

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తిరిగిరాని లోకాలకు చేరుకోగా, మరో ఆరుగురు ఆసుపత్రి లో  మృత్యువుతో పోరాడుతున్నారు.కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో రెండు ఆటోలు డీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో అరు మందికి తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు జి.జి.హెచ్ కు తరలించారు. మృతులు బళ్ళారి, చిత్రదుర్గా చెందిన రత్నబాయి , విసన్న గా గుర్తింపు పోలీసులు గుర్తించారు. కార్తీక … Read more

గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.. ఎమ్మెల్యే పార్థసారథి

గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని  ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో  మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ … Read more