Author: Public Judgement

వినాయకుడి శోభయాత్ర ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా ప్రారంభం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ లో ఎర్పాటు వినాయక విగ్రహానికి తొలి పూజ చేసి లడ్డు వేలం పాట నిర్వహించారు మహేందర్ రెడ్డి 1 లక్ష 55 వేలకు పలికి స్వాధీనం…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8239 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 10-09-24 పత్తి అత్యధికంగా ₹. 8239/- రూపాయలు కనిష్ట ధర ₹. 4319/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7033/- రూపాయలు…

2వ తరగతి చదువుతున్న విద్యార్థి ఔదార్యం

వరదబాధిల సహాయార్థం పిల్లలందరూ ఎంతోకొంత సహాయం చేయమని సామాజిక స్పృహ కలిగించే విధంగా పిలుపునివ్వడముతో వెంటనే స్పందించిన కిడ్డీస్ రూట్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వెల్లాల యాగ్నిక్ తను హుండీలో కూడబెట్టిన 2080రూపాల డబ్బు మొత్తాన్ని స్కూల్ ఏర్పాటు చేసిన…

జోలిపట్టి భిక్షాటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి..

విజయవాడ వరద బాధితులకు సహాయ అర్థం పట్టణంలోని ప్రధాన రహదారుల మీద జోలిపట్టి భిక్షాటన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి.. కర్నూల్ జిల్లా ఆదోని లో స్థానిక బీమాస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిరు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ సందర్భంగా…

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్  ధరలు

ఆదోని 08 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్:…

మంత్రాలయం శ్రీ మఠంలో మట్టి గణపతి కి పూజలు

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహానికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అంతకు ముందు వేద…

కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు..సీఎం చంద్రబాబు

◆ కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు..సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని సీఎం చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8255 వేలకు పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 06-09-24 పత్తి అత్యధికంగా ₹. 8255/- రూపాయలు కనిష్ట ధర ₹. 5000/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6993/- రూపాయలు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8 వేలకు పైన పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 05-09-24 పత్తి అత్యధికంగా ₹. 8188/- రూపాయలు కనిష్ట ధర ₹. 4500/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7080/- రూపాయలు…

ఆదోని వ్యవసాయ మార్కెట్లో 8 వేలకు పైన పలికిన పత్తి ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-09-24 పత్తి అత్యధికంగా ₹. 8125/- రూపాయలు కనిష్ట ధర ₹. 4569/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6888/- రూపాయలు…