ఆదోని బావాజీపేట రెండో వార్డ్ లో 10వ తేదీ సచివాలయం వాలంటరీ మల్లేకర్ అరుణ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ బీమా లక్ష రూపాయలు మరియు మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, వెల్ఫేర్ కృష్ణ అందజేశారు.

