Day: August 23, 2023

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే లక్ష్యం

కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్ప మార్కెట్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని అర్బన్ లో సుమారుగా 3వేల పొదుపు గ్రూపులు ఉన్నాయని ప్రతి ఏడాది బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను రూ20 కోట్లు మంజూరు అయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. ప్రతి పొదుపు […]

Back To Top