Day: August 17, 2023

మృతి చెందిన వాలంటీర్ కుటుంబానికి అండగా మేమున్నాం

ఆదోని బావాజీపేట రెండో వార్డ్ లో 10వ తేదీ సచివాలయం వాలంటరీ మల్లేకర్ అరుణ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ బీమా లక్ష రూపాయలు మరియు మట్టి ఖర్చులకు పదివేల రూపాయలు వారి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ వార్డు కౌన్సిలర్ ఏవి సురేష్, వెల్ఫేర్ కృష్ణ అందజేశారు.

కరెంటు స్తంభం వైర్ తెగి మృతి చెందిన 72 గంటల్లో నష్టపరిహారం

కర్నూలు జిల్లా అదోని ఎల్.బి.స్ట్రీట్ లో14వ తేదీ సోమవారం కరెంట్ స్తంభం వైర్ తెగి అయ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినందుకు విద్యుత్ శాఖ వారు ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ఐదు లక్షల చెక్కును ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా అందించారు.ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 72 గంటల్లో ఐదు లక్షల పరిహారం విద్యుత్ శాఖ అధికారులతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు అందించామని తెలిపారు.వృద్ధురాలు కూతుళ్లు మాట్లాడుతూ మా తల్లిగారు […]

Back To Top