కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో 77వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ జాతీయ జెండాను ఎగురవేసి ఫ్లాగ్ సెల్యూట్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ చైర్మన్ మజహార్ అహ్మద్ మరియు వైస్ చైర్మన్ తిమ్మప్ప మాట్లాడుతూ రైతులకు మార్కెట్ యార్డ్ ఉద్యోగులకు నాయకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.



