Day: August 7, 2023

పేదల కోసం ఎప్పుడూ అండగా ఉంటాం

కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పేదలకు అండగా నిలబడుతున్నారు. రాయ నగర్ కి చెందిన ఇమ్మానియేల్ భార్య సుశీలమ్మ మృతి చెందడంతో మట్టి ఖర్చులకు గాను ఎమ్మెల్యే 9 వేల రూపాయలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారికోసం ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఉచితంగా విత్తనాల కిట్ల పంపిణీ

కర్నూలు జిల్లా అదోనిలో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయదారులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల 82 మందికి మీదుగా ఉచితంగా 10 వేల రూపాయల విలువ చేసే విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ డిపిఎం చంద్రశేఖర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ రెడ్డి మార్కెట్ చైర్మన్ మజార్ అహ్మద్ మార్కెట్ వైస్ చైర్మన్ తిమ్మప్ప, మున్సిపల్ చైర్ పర్సన్ […]

Back To Top
Exit mobile version