రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు అందులో భాగంగాకర్నూలు జిల్లా ఆదోని లో డాక్యుమెండేటర్లు కూడా పెన్ డౌన్ సమ్మె నిర్వహించారు. షాపులను బంద్ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆదోని టౌన్ దస్తావేజుకల సంఘం వైస్ ప్రెసిడెంట్ మోహన్ మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిష్టర్ లో ప్రవేశ పెట్టిన కార్డ్ పైమ్ 2.0 టెక్నాలజీ వలన ప్రజలకు మరియు ధస్తవేజు లేఖరులకు మరియు స్టాంప్ వెండర్స్ కు […]
ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని 34 వార్డు ఎల్.బి స్ట్రీట్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాళ్ళకి అమ్మ ఒడి, నాడు నేడు కింద స్కూళ్ళు సుందరికరణ, రజకులకు నాయి బ్రాహ్మణులకు మౌజాన్లకు పాస్టర్లకు, బ్రాహ్మణులకు చేనేతలకు, డ్వాక్రా మహిళలకు ఇలాగ అనేక వర్గాలకు అండగా వైఎస్ఆర్సిపి […]
ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి
◆ దేశంలో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో నిత్యవసర వస్తువుల ధరలు..◆ 4 నుండి 8 శాతానికి పెరిగిన నిరుద్యోగ సమస్య..◆ 5 రకాల పన్నుల పేరుతో రాష్ట్రంలో రెండింతలు పెరిగిన విద్యుత్ చార్జీలు..◆ సమస్యల పరిష్కారం కోసం పోరాటం..◆ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 7 వరకు సమరభేరి.. కర్నూలు జిల్లా ఆదోని మండలం మధిర గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల నుండి సంతకాలను సేకరణ చేయడం జరిగిందని సిపిఎం […]
ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి
కర్నూలు జిల్లా ఆదోని మండలం హానవాలు గ్రామం సమీపంలో ఆగి ఉన్న ఎద్దుల బండిని మోటార్ సైకిల్ తోఢీ కొట్టి సృహ తప్పి పడిపోయిన గుర్తుతెలియని వ్యక్తి. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. ఈ వ్యక్తి యొక్క మరియు మోటార్ సైకిల్ వివరాలు తెలిసినవారు ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కు Cell: 9121101143 ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.