కర్నూలు జిల్లా ఆదోని లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు వైఎస్ఆర్సిపి నాయకులు. అనంతరం ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో విద్యార్థులకు మేలు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద వాడికి ఉచిత గుండె […]
విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే?
DRONE VIDEO: విజయవాడ ప్రస్తుతం ఎలా ఉందంటే? AP: రెండు రోజులైనా విజయవాడ వరద ముప్పు నుంచి బయటపడట్లేదు. బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీటమునిగాయి. ముఖ్యంగా సింగ్ నగర్, యనమలకుదురు ఏరియాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెజవాడలో తాజా పరిస్థితిని పైన డ్రోన్ వీడియోలో చూడొచ్చు.
మానవత్వం చాటుకున్న దేవేంద్ర
కర్నూలు జిల్లా ఆదోనిలో మానవత్వం చాటుకున్న ఇందిరానగర్ కు చెందిన దేవేంద్ర.ఆదివారం రోజు లింక్ ఆటోలో ఎక్కి ప్రయాణిస్తూ దేవేంద్ర, ఆచారి. ఆటోలో ఫోన్ మాట్లాడుతూ మరిచిపోయాడు ఆచారి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న దేవేంద్ర గుర్తుపట్టి కాల్ లిస్ట్ ద్వార ఎల్ బి నగర్ వీధికి చెందిన ఆచారికి మొబైల్ ఇచ్చి మానవత్వం చాటుకున్న దేవేంద్ర..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతేది: 02-09-2024 @7AMరోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.◆ కృష్ణా నది వరద ఉధృతి◆ ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..◆ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత వరద ఉధృతి◆ ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు◆ ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు..◆ నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..◆ కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి..◆ పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే […]
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 02 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 54/- రూపాయలు, రిటైల్: 1kg 56/- రూపాయలు
శ్రీశైలం డ్యాంకు భారీగా చేరుకుంటున్న వరద నీరు
శుక్రవారం తేదీ 02.09.24 ఉదయం 7 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 18 అడుగులు ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..ఇన్ ఫ్లో : 4,15,147 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 5,41,693 క్యూసెక్కులుపూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుప్రస్తుతం : 884.40 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 212.4385 టీఎంసీలుకుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ […]
