Day: September 15, 2024

మధ్యం తగొదని చెప్పినందుకు కత్తి తో దాడి

కర్నూలు జిల్లా ఆదోని ఎన్టీఆర్ నగర్ లో  మధ్యం తగొదని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి పై ఇద్దరు కత్తితో దాడి చేశారు. సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మద్యం తగొద్దని చెపినందుకు ఈరన్న, నాగరాజు మద్యం మత్తులో తనపై దాడి చేశారని తెలిపాడు. కత్తి పోటుకు తపించుకోవడంతో తొడపై తగిలి తీవ్రంగా గాయం కావడంతో చికిత్స నిమిత్తం బంధువులు జి.జి.హెచ్ కు తరలించారు. వన్ టౌన్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ […]

Back To Top