Day: September 29, 2024

బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న పర్వతాపురం వాసులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురం 37వ వార్డు నుండి ఆదివారం వైసిపి పార్టీకి చెందిన కార్యకర్తలు తోవి నాగార్జున, నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే బిజెపి కండవాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గ్రామ సమస్యలపై పోరాడాలని తీర్మానం

కర్నూలు జిల్లా  దొడ్డనకేరి గ్రామంలో కే మునిస్వామి అధ్యక్షతన సిపిఎం పార్టీ శాఖ మహాసభ  నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న మండల కార్యదర్శి వర్గ సభ్యులు డి. రామాంజనేయులు హాజరయ్యారు. గ్రామంలో ప్రధానంగా సిసి రోడ్లు, డ్రైనేజీలు మరియు విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు వంటి సమస్యలు ఉన్నాయని, సీపీఎం  పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో స్థానిక సమస్యలపై పోరాడాలని మహాసభలో తీర్మానం చేశారు. దొడ్డనకేరి గ్రామంలో హోటల్ […]

భారతజట్టులో కురువ మధు కాంస్యం సాధించినందుకు సన్మానం

బీచ్ సెపక్ తక్రాలో భారతజట్టులో కురువ మధు కాంస్యం సాధించినందుకు సన్మానం : కర్నూలు జిల్లా కురువ సంఘం..చైనా దేశంలోని కింగ్ డావోలో ఈ నెల 18 నుంచి 23 వరకు జరిగిన ఆసియా బీచ్ సెపక్ తక్రాలో పురుఘల భారత జట్టు కాంస్యం పతాకాన్ని దక్కించుకుంది. భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కురువ మధుకు ఆదివారం శ్రీ భీరప్ప దేవాలయం ప్రాంగణంలో ఘనంగా కురువ సంఘం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ […]

అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు టమాట కేజి 55 రూ.

ఆదోని 29 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 53/- రూపాయలు, రిటైల్: 1kg 55/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 44/- రూపాయలు, రిటైల్: 1kg 46/- రూపాయలు

Back To Top