కర్ణాటక: తుంగభద్ర: 27.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చెరుతుండడంతో దిగువ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు....
కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురం గ్రామంలో వేరుశనగ, కొర్ర, పత్తి పంటలలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కర్నూలు ఎ డి ఎ, డిఆర్సి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు, ఆదోని ఎ డి ఎ...
కర్నూలు జిల్లా ఆదోని పరిదిలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెబ్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 24 వాహనాలకు ₹ 2 లక్షల 13 వేల నగదు ప్రభుత్వ...
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 26-07-24 పత్తి అత్యధికంగా ₹. 7660/- రూపాయలు కనిష్ట ధర ₹. 4000/- రూపాయలు పలికింది. వేరుశనగ...
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘానికి తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింనట్లు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి నారాయణని కలసి...
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 26.07.2024తుంగభద్ర డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర...
జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9 వ తరగతి విద్యార్థిని తలారి నిఖిత రావి ఆకుపై దేశ...
ఇన్ ఫ్లో : 2,46,965 క్యూసెక్కులుఔట్ ఫ్లో : నిల్పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులుప్రస్తుతం : 858.40 అడుగులుపూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుప్రస్తుతం : 100.7085 టీఎంసీలు. నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి...
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా ఈరమ్మని కొనసాగించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి మేటిలు ఉపాధి కూలీలు ఆదోని...
ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా… లేకపోతే కొత్తవారిని చూసుకుంటాకేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవడంపై దృష్టి పెట్టండిఅధికారులకు...