కర్నూల్ నగరం NR పేటలో కర్నూలు నియోజవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త ఏ. ఎండి. ఇంతియాజ్ అహ్మద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా జేసిఎస్ కోఆర్డినేటర్ తెర్నకల్ సురేందర్ రెడ్డి మరియు వైస్సార్సీపీ సీనియర్ నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, తోఫిక్, నాని, పవన్, ముకేశ్, సతీష్, సూరి, యశ్వంత్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.