కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మద్యం కోసం ఇంట్లో దాచిన […]

మురికి కాలువలో మృతదేహం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది. సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుండి బయటకి తీసి  అక్కడే పడి ఉన్న కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  ప్రాథమిక విచారణలో గౌస్  సెన్ట్రింగ్ కార్మికుడు గా పని చేస్తూ కుటుంబానికి […]

అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోని విమల రెసిడెన్సి లో జిల్లా  కలెక్టర్ రంజిత్ భాష రెవెన్యూ అధికారుల డివిజనల్ స్తాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 18 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 76500-001 గ్రాములు సుమారు రూ. 7650-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 71350-001 గ్రాములు సుమారు రూ. 7135-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 920-00

ఆదోని మార్కెట్ యార్డ్ లో ల్తగ్గుముఖం పట్టిన పత్తి ధర

తేదీ 16-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7121/- రూపాయలు కనిష్ట ధర ₹. 3999/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6929/- రూపాయలు కనిష్ట ధర ₹. 3435/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5780/- రూపాయలు కనిష్ట ధర ₹.3800/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5454/- రూపాయలు కనిష్ట ధర ₹.5454/- రూపాయలు పలికింది. […]

ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి

కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్  దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసులకు తరలించరు. వివరాల్లోకెళ్ తే వివరాల్లోకి వెళ్తే పార్వతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు నాగరాజ్ బాధ్యతలు వదిలి తాగుడుకు బానిసై బెంగళూరుకి వెళ్లిపోయాడు తల్లి పార్వతి తన ఇద్దరు కూతుర్ల వద్ద జీవనం సాగిస్తుంది. ఆమె […]

సచివాలయాల ముందు ఆందోళన నిర్వహిస్తాం.. సిపిఐ

కర్నూలు జిల్లా ఆదోనిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు రెండు సెంట్ల ఇంటి స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ అన్ని సచివాలయాల ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ తెలిపారు. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పట్టణ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుపేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇంటి […]

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన  ఆందోళనకు కూర్చోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో తన తల్లిదండ్రుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకొని మోసం చేసి ప్రేమికుడు గురు పారిపోయాడంటు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయి చందన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మైసూరుకు చెందిన యువతి చందన మంజునాథ , ఆదోని అబ్బాయి గురు ఈశ్వర్ ప్రసాద్  బెంగుళూరు లో ఒక ప్రైవేట్ కంపెనీ […]

సోషల్ మీడియా హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా?

◆ సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?కర్నూలు జిల్లా:సోషల్ మీడియా.. ఓ వజ్రాయుధం. హద్దుల్లో ఉంటూ అవసరం మేరకు ఉపయోగిస్తే అద్భుతాలు చేయొచ్చు. అదే గీత దాటితే వాతలు తప్పవు. ఇప్పుడు సోషల్ మీడియా పేరు ఎత్తితే చాలు ఏపీ హడలెత్తిపోతోంది. పోస్టుల్లో మాటలు హద్దులు దాటి పత్తా లేకుండా పోయిన వారు ఎందరు? సోషల్ మీడియా యూజర్లకు మోగుతున్న వార్నింగ్ బెల్స్ ఏంటి? ఎక్కడ నెగ్గాలో కాదు […]

ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ధర్నా

మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో  వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల […]

Back To Top