ఆదోని పట్టణానికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో 2002-2005 మధ్యలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని అందువల్లనే ఇప్పటికి మూడుసార్లు కట్ట కృంగిపోవడం జరిగిందని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్...
అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపియస్ ఆదేశాల మేరకు ఆదోని మండలం హానవోలు గ్రామంలో డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో 50...
కర్నూలు జిల్లా ఆదోని లో బుధవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్ప మార్కెట్ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి...
◆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు లైనింగ్ గోడలకు పగుళ్లు..◆ సీఎం దృష్టికి తీసుకువెళ్లి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.. కర్నూలు జిల్లా ఆదోనిలో 2లక్ష ల 50 వేల...
◆ కొండల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు..◆ అక్రమంగా ఎర్ర మట్టిని తవ్వుకొని సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు..◆ దెబ్బతింటున్న ప్రకృతి పర్యావరణం.. కర్నూలు జిల్లా ఆదోని చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత కొండల్లో అనుమతులు లేకుండా అక్రమంగా...
కర్నూలు జిల్లా ఆదోని కస్తూరిబా స్కూల్లో చదువుకున్న విద్యార్థిని శివలింగమ్మ 10వ తరగతిలో 541 మార్కులతో పాస్ అయినందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంన్న శివలింగమ్మ శనివారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని...
కర్నూలు జిల్లా ఆదోని రాజరాజేశ్వరి నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాలుగోన్న. ప్రతి గడపకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి వెళితే శాలువాలు కప్పి పూలదండలతో...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం డంప్ యార్డ్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ను సెబ్ పోలీసులు స్వాధీనం...
ఆదోని బావాజీపేట రెండో వార్డ్ లో 10వ తేదీ సచివాలయం వాలంటరీ మల్లేకర్ అరుణ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ బీమా లక్ష రూపాయలు...
కర్నూలు జిల్లా అదోని ఎల్.బి.స్ట్రీట్ లో14వ తేదీ సోమవారం కరెంట్ స్తంభం వైర్ తెగి అయ్యమ్మ అనే వృద్ధురాలు మృతి చెందినందుకు విద్యుత్ శాఖ వారు ఆ కుటుంబానికి నష్టపరిహారంగా ఐదు లక్షల చెక్కును ఎమ్మెల్యే...