కర్ణాటక: తుంగభద్ర: 19.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 106723 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 108790 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 404 క్యూసెక్కులు పూర్తి...
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేది నుంచి 24వ తేది వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ...
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంబిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గ్రామంలో పర్యటించారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి బోర్లను పరిశీలించారు....
కర్నూలు జిల్లా ఆదోని (మం) సలకలకొండ గ్రామంలో టీడీపీ , వైసిపి నాయకుల ఘర్షణకు పలుపడ్డారు. అనంతరం పిర్యాదు చేయడానికి ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరిన ఇరువర్గాలు తాలూకా పోలీస్ స్టేషన్ ముందే...
కర్నూలు జిల్లా కోసిగి (మం) పెద్ద భుంపల్లి గ్రామంలో మొహరం వేడుకల్లో పోలీసుల వీరంగం సృష్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కోసిగి పోలీసుల దాష్టీకం. బుధవారం తెల్లవారుజామున మోహర్రం వేడుకల్లో రవి అలియాస్ రాజు (20)...
2023 సంవత్సరంలో ఖరీఫ్ మరియు రబి రెండు సీజన్లలో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని, అలాగే కంపెనీల ద్వారా రావలసిన ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరుతూ రైతు వ్యవసాయ మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో...
ఆదోని రైతు బజార్లో ఈరోజు కూరగాయలను ఈ విధంగా ఉన్నాయి 18.07.2024
కర్ణాటక: తుంగభద్ర: 18.07.2024తుంగభద్ర డ్యామ్ కు పోటెత్తిన భారీ వరద ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 82491 క్యూసెక్కులుఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 104060 క్యూసెక్కులుఔట్ ఫ్లో : 300 క్యూసెక్కులు పూర్తి...
రూ.2,399తో 395 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 4జీ స్పీడ్తో రోజుకు 2జీబీ డేటాతో పాటు రోమింగ్ కూడా ఉచితం త్వరలోనే దేశవ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ను ప్రారంభించబోతున్న బీఎస్ఎన్ఎల్ ఈ...
మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12మంది నక్సలైట్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో మావోయిస్టుల మృత దేహాలతోపాటు 3 ఏకే47 సహా 7 అడ్వాన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ...